
పునాదిపాడు: ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. తొలుత జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించిన సీఎం…
పునాదిపాడు: ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. తొలుత జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించిన సీఎం…
సాల్ట్ లేక్ సిటి: అమెరికాలోని ఊటా రాష్ట్రంలో ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య వాడివేడిగా ముఖాముఖి చర్చ సాగింది. ఈ చర్చలో ఎవరు గెలిచారన్న దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో…
రామమందిరం కోసం తయారు చేసిన 613 కేజీల గంట అయోధ్యకు చేరింది. తమిళనాడు రామేశ్వరం నుంచి 4500 కీమీ ప్రయాణించి ట్రస్టు సభ్యులకు అందజేశారు రాజ్యలక్ష్మి. “బుల్లెట్…
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 68లక్షలు మార్క్ను దాటింది. గడిచిన…
రైతులే స్వయంగా టెస్ట్ చేసుకోవచ్చు రాయ్పూర్: భూసార పరీక్ష కోసం తమ పొలంలోని మట్టిని రైతులు సేకరించి అధికారులకు ఇస్తే దాన్ని వారు సంబధిత ల్యాబ్లో పరీక్షలు చేస్తారు.…
ప్లేస్టోర్ నుంచి తొలగింపు డెలిట్ చేయాల్సిందిగా వినియోగదారులకు సూచ అక్టోబరు 5: జోకర్ మాల్వేర్ ప్రభావిత యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగించాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి…
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాజల్…
తెలంగాణలో ఏటీఎం చోరీలకు ఏ మాత్రం బ్రేకులు పడటం లేదు. వరుసగా ఏదో ఒక చోట దొంగల ముఠా దోపిడీలకు పాల్పడుతూనే ఉంది. కొంత కాలంగా హైదరాబాద్…
హైదరాబాద్: కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు సెలబ్రిటీలని సైతం వణికిస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ కరోనా బారిన పడగా, తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు కరోనా పాజిటివ్ అని…
ఉత్తరప్రదేశ్: హాథ్రస్ దళిత బాలిక గ్యాంగ్రేప్, హత్య ఘటనపై, దాన్ని కప్పిపుచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి…